Loksabha

MP Srikrishna devarayal

TELANGANA : లోక్ సభలో తెలంగాణకు అవమానం

TELANGANA : తెలంగాణ‌కు మ‌రోసారి లోక్ స‌భ సాక్షిగా అవ‌మానం జ‌రిగింది. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు ఫిబ్ర‌వ‌రి 14, 2014ను బ్లాక్ డే గా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఆమోదం పొందిన రోజుపై నోటికి వచ్చినట్లు మాట్లాడారు టీడీపీ ఎంపీ కృష్ణ‌దేవ‌రాయ‌లు. లోక్…