
కేంద్ర మంత్రి Ram Mohan Naidu ప్రెస్ కాన్ఫరెన్స్ హైలైట్స్
కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు విలేకరుల సమావేశంలో కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల వ్యూహాలపైనా ఆయన స్పందించారు.

కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు విలేకరుల సమావేశంలో కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల వ్యూహాలపైనా ఆయన స్పందించారు.

ఉత్తరాంధ్రకు శుభవార్త! భోగాపురం విమానాశ్రయం నిర్మాణం దాదాపు పూర్తయింది. మంత్రి రామ్మోహన్ నాయుడు Airbus వంటి పెద్ద విమానాలు దిగేలా ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగాలకు ఊతం లభిస్తుంది.

Arnab Goswami: ఇండిగో ఎయిర్ లైన్స్ వివాదం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సిబ్బంది కొరత అలాగే ప్రణాళిక లోపాల కారణంగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల ఏర్పడింది. సమయానికి ఇండిగో విమానాలు రాకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. టికెట్లు బుక్ చేసుకున్న వారు విమానాశ్రయాలలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు నాలుగు రోజులుగా…