
Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల భూమిపూజలో సంచలన నిర్ణయం!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టార్టప్లపై కేటీఆర్ రేవంత్ రెడ్డిపై ధ్వాజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వం స్టార్టప్ ప్రోత్సాహక విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నెలకొల్పిన టీ-హబ్ విజయాలను గుర్తుచేస్తూనే, ప్రస్తుత పరిస్థితిలో యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ఎత్తిచూపారు. తమ పాలనలో స్టార్టప్ సంస్కృతి ఎలా…

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డు (GRMB) ఎజెండాలో తెలంగాణకు సంబంధించిన ఏడు ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని ప్రతిపాదించినా.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఊరుకుందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ నిలదీసిన తర్వాతే స్పందించడం…

KTR’s explosive remarks on CM Revanth Reddy and his brother have sparked a political storm in Telangana. Accusing them of harming the state and driving away major companies, his allegations are now viral. With no response yet from the CM’s camp, this controversy is set to escalate further.

సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది.

Telangana CM Revanth Reddy's sudden Delhi tour cancellation sparks intense political speculation, leaving officials tight-lipped and rivals questioning the motive. With crucial discussions reportedly planned, this last-minute decision raises key questions about impending political strategies and what developments may follow in the coming days.

Telangana CM Revanth Reddy participated in the Varuna Yagam at Nagarjuna Sagar, featuring 108 ritviks and 11 homa kundas to invoke rain gods. Amidst scorching heat, officials and locals hope the grand Vedic ritual brings timely monsoon showers, offering much-needed relief to farmers across the state.

Telangana government accelerates Young India integrated residential school construction on CM Revanth Reddy’s orders. After fund delays stalled projects, officials target faster completion to boost rural education. Each district will get a school, benefiting lakhs of students and raising state educational standards significantly.

Andhra Pradesh politics heats up as CM Chandrababu Naidu and Revanth Reddy clash over the Polavaram-Banakacharla project. With DPR incomplete, Reddy challenges the CM's funding claims, intensifying the political battle over the crucial irrigation initiative's future and state interests.

The Andhra Pradesh government faces a setback as the Banakacharla project hits a roadblock, with Telangana CM Revanth Reddy reportedly outmaneuvering Chandrababu Naidu on the Polavaram-linked DPR. This political clash could jeopardize crucial central funding. Read more on the escalating dispute.