
governor quota: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలతో ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!!
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, రమాదేవి నియమితులయ్యారు. ఈ నియామకాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి. రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, రమాదేవి నియమితులయ్యారు. ఈ నియామకాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి. రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఏపీ రాజకీయాల్లో మళ్ళీ ఒక కొత్త వివాదం మొదలైంది. నాగబాబు చంద్రబాబు మధ్య ఉన్న సంబంధం గురించి వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరి నోళ్ళలో నానుతున్నాయి. జనసేన పార్టీలో కీలకంగా ఉన్న నాగబాబుకు చంద్రబాబు ఏదో ఆశ చూపించి, చివరికి మోసం చేశారని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు…

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో కీలక ప్రసంగం చేశారు. సమాజ మార్పు, ప్రజాస్వామ్య విలువలు మరియు ప్రభుత్వ లక్ష్యాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

YCP MPs met Union Home Minister Amit Shah, alleging police restrictions on Jagan's tours and demanding security. They also complained about the arrests of leaders Virupakshi and Siediri Appalaraju. This high-stakes meeting has sparked political debate, with all eyes on Shah's response.

Former CM YS Jagan Mohan Reddy extended National Handloom Day wishes to weavers, praising their artistry and urging special welfare programs. His remarks sparked political debate, with analysts suggesting an election-driven appeal to boost livelihoods and promote handloom products across Andhra Pradesh.
Vijayawada Central MLA Bonda Umamaheswara Rao is working to repair political damage amid mounting criticism. With a focus on damage control, the TDP leader is engaging constituencies strategically to regain lost ground. Stay tuned for updates on this evolving political scenario in Andhra Pradesh.

Vijayawada Central heats up as TDP and YCP clash in a high-stakes battle. Both parties intensify campaigns, with nominations filed and leaders canvassing door-to-door. This prestige seat, once a TDP stronghold, now sees YCP gaining ground, making the outcome a key state political barometer.

TDP నేత కొమ్మిరెడ్డి పత్తాభి రామ్ ప్రెస్ మీట్ లో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహాలను వెల్లడించారు. ఈ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది.

TDP leader Pattabhi Ram accused YCP of spreading false propaganda on Mega DSC, criticizing Jagan for misleading youth. He affirmed transparent teacher recruitments and urged people to reject misinformation, highlighting the government's commitment to fair opportunities and educational reforms.
Andhra Pradesh tobacco farmers’ crisis has ignited a political firestorm, with opposition parties accusing the government of failing to ensure fair prices. As market rates plummet, farmers demand direct procurement and minimum support prices. With statewide protests intensifying, all eyes are on the government’s next move to resolve this escalating issue.