Telugu Desam Party

image

రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి 20 ఏళ్లు: మిడ్జిల్‌ వేదికగా వేడుక!!

తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా జూలై 4న మిడ్జిల్‌లో కృతజ్ఞతా సభలో పాల్గొననున్నారు. తొలి విజయానికి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ఊరుకొండ ఆలయంలో పూజలు చేసి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Chandrababu Actions Against Four TDP MLAs

Chandrababu Naidu: ప్రభుత్వంపై చంద్రబాబు గ్రిప్ తగ్గిందా? ఏం జరుగుతోంది?

చంద్రబాబు ఈసారి పాలనపై పూర్తి పట్టులేకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విజయవాడ సాయికృష్ణ ఘటనను ప్రభుత్వం సరిగా డీల్ చేయలేకపోయిందని, కాపు, కమ్మ, బీసీ, మాదిగ ఓటు బ్యాంకును బలపరచకపోతే కూటమికి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.