
YSRCP Kapu Leaders: వైసీపీ కాపు నేతల కీలక సమావేశంలో ప్రధాన చర్చ ఏమిటి?
తూర్పుగోదావరిలో జరిగిన వైసీపీ కాపు నేతల సమావేశంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి కార్యాచరణ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, కాపు సామాజికవర్గ సమస్యలపై చర్చించారు. భవిష్యత్ ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యూహం రూపొందించేందుకు నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.


