Chandrababu Naidu: భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ను ముంబైలో పరామర్శించిన సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లి పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు ఇద్దరు నేతల మధ్య ఉన్న బంధాన్ని ప్రశంసిస్తున్నారు.

సీఎం ఉదయం హాస్పిటల్ కి చేరుకుని పవన్ తో కొంత సమయం గడిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిన్న భుజానికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ పూర్తి వివరాలు అందుబాటులో లేవు. కానీ ఈ visit సర్ప్రైజ్ అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో పార్టీల మధ్య సఖ్యతకు ఇది నిదర్శనం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ముంబై ప్రముఖ హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ ఆపరేషన్ విజయవంతమైంది. డాక్టర్లు త్వరలో ఆయన కోలుకుంటారు అని చెప్పారు. పవన్ కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్లో ఉండి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు సందర్శనతో పవన్ కు తనకు ఉన్న కేరింగ్ నేచర్ మళ్ళీ బయటపడింది.

రాజకీయంగా ఈ సందర్శన మరో మెసేజ్ ఇస్తోంది. పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు వారి అనుబంధాన్ని బలంగా చూపించారు. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ అవుతుండటంతో ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్తున్నారు. ఇకపై ఇద్దరు నేతల కలయికలో రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని కామెంట్లు వస్తున్నాయి.

Share your love