
Parliament Monsoon: సంచలనం.. లోక్సభలో భీకర వాగ్వివాదం.. రాహుల్పై బీజేపీ ఫైర్
పార్లమెంట్లో మాన్సూన్ సెషన్ హోరాహోరీగా సాగుతోంది. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కీలక బిల్లులపై చర్చలు, ప్రతిపక్షాల నిరసనలు సషన్ను ప్రభావితం చేస్తున్నాయి.








