Farmers

Harish Rao inspecting water motors

Harish Rao: ఒత్తిడితో దిగొచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. దేవాదుల్లో 10 మోటర్లు ఆన్

Harish Rao ఒత్తిడితో తెలంగాణ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టులో 10 మోటర్లు ఆన్ చేసింది. రైతుల నుండి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం నిర్ణయం మార్చింది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు నీరు పోటెత్తింది.

Sunitha lakshma reddy

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సంచలనం: పోక్సో కేసులో సీఎంపై ఎదురుదాడి!!

Narsapur MLA Sunita Lakshma Reddy accuses Telangana Congress government of ignoring farmers' plight. Demands immediate operation of Kanne Palli pump house for irrigation water. Alleges CM Revanth Reddy's intolerance over opposition requests and criticizes deteriorating law and order.

TELANGANA

TELANGANA : తెలంగాణ రైతుల‌కు గుడ్ న్యూస్.. స‌రికొత్త విప్ల‌వానికి రేవంత్ స‌ర్కార్ శ్రీకారం

TELANGANA : తెలంగాణ వ్య‌వ‌సాయ రంగంలో స‌రికొత్త విప్ల‌వానికి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. సాగును ఆధునీక‌రించ‌డం, రైతుల‌కు కూలీల ఖ‌ర్చును త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా భారీ స‌బ్సీడీతో వ్య‌వ‌సాయ డ్రోన్లు పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కార్య‌చ‌ర‌ణ‌ను వెల్ల‌డించింది. పంట‌ల‌కు పురుగుల మందులు, సూక్ష్మ…