
RAGHURAMA KRISHNA RAJU : క్రికెట్ ఆడుతుండగా ఏపీ డిప్యూటీ స్పీకర్కు గాయం..!
RAGHURAMA KRISHNA RAJU : ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గాయపడ్డారు. రనౌట్ నుంచి తప్పించుకునేందుకు క్రీజులో వేగంగా పరుగెత్తే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయారు. ఆ సమయంలో శరీరం బ్యాలెన్స్ ఎడమ భుజం పై పడింది. ఈ క్రమంలో…



