

Hyderabad: SBI ఏటీఎం వద్ద కలకలం చోటు చేసుకుంది. గన్తో కాల్పులు జరిపి SBI ఏటీఎం వద్ద రూ.6 లక్షలు దొంగలు చోరీ చేశారు. హైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు.. రచ్చ రచ్చ చేశారు. Hyderabad
Hyderabad 6 lakh stolen from SBI ATM
ఉదయం 7 గంటలకు డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిషద్ అనే వ్యక్తిపై కాల్పులు జరుపడం జరిగింది. అతన్ని ఫాలో అయ్యి, గన్తో కాల్పులు జరిపారు దుండగులు. అతని వద్ద ఉన్న రూ.6 లక్షల నగదు దుండగులు ఎత్తుకెళ్లడం జరిగింది.Hyderabad
Also Read: MLA Arava Sridhar: మహిళా ఉద్యోగి కోసం చేయి కోసుకున్న జనసేన ఎమ్మెల్యే..మరో వీడియో.
ఈ ఘటనలో రషీద్ కాలికి బులెట్ గాయం అయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో స్పాట్లో రెండు బులెట్స్ లభ్యం అయ్యాయి. రషీద్ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.. కీలక విషయాలు రాబట్టారు. Hyderabad
Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ ?







