Loans: లోన్ల మీద వడ్డీ వసూల్ విషయం లో అన్యాయమైన పద్ధతుల్ని అనుసరిస్తున్న బ్యాంకుల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. లోన్లు తీసుకునే వాళ్ళ తో పాటుగా తీసుకోవాలనుకుంటున్న వాళ్లకి భారీ ఊరటనే కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది లోన్ తీసుకున్న వారిని నుండి వసూలు చేసిన అదనపు రుసుమని తిరిగి ఇచ్చేయాలని బ్యాంకులని ఆదేశించింది రిజర్వ్ బ్యాంక్. ఇక మీదట అలాంటి అన్యాయం అయిన పద్ధతులు అదనపు ఛార్జీలు వసూలు చేయద్దు అని చెప్పింది.
Loans takers good news
2003 నుండి తన నియంత్రణ పరిధి లో సంస్థల కి పలు సందర్భాల్లో ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. వడ్డీ వసూలు చేయడంతో న్యాయబద్ధత పారదర్శకతని పాటించాలని బ్యాంకులకు సూచించింది. 2023 మార్చి 31 తో ముగిసిన కాలానికి అర్హులు ని పరిశీలిస్తున్న క్రమం లో రుణదాతలు కొన్ని అన్యమైన పద్ధతుల్ని పాటిస్తున్నట్లు గుర్తించింది.
Also read: WhatsApp: మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా…? ఎందుకో తెలుసా..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ క్రమం లో అన్ని అర్హులు లోన్ల పంపిణీ చేసిన తేదీ నుండే వడ్డీ లెక్కించాలి. లోన్ మంజూరు అయిన చాలా రోజులకి ఆ మొత్తం అందిస్తున్న వడ్డీ మాత్రం ముందు నుండే వసూలు చేస్తున్నారని తెలిసింది. కొన్ని అర్హులు లోన్ బాకీ ఉన్న కాలానికి మాత్రమే కాకుండా మొత్తం నెలకి వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఆర్బిఐ గుర్తించింది ఇవన్నీ అన్యాయమైన పారదర్శకత స్ఫూర్తిగా అనుగుణంగా లేవని ఆర్బిఐ ఆందోళన చేసింది ఇటువంటి పద్ధతుల్ని అవలంబించిన రుణ సంస్థలు వెంటనే చార్జీలని లోన్ తీసుకున్న వాళ్ళకి తిరిగి చెల్లించాలని పేర్కొంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Loans).