Ayodhya: బెంబేలెత్తిస్తున్న విమాన ఛార్జీలు.. అయోధ్యకు వెళ్లాలంటే మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే!
Ayodhya: ఉత్తర్ ప్రదేశ్లోని ఆయోధ్యలో 2024 జనవరి 22న భవ్యమైన రామ మందిర ప్రారంభోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ పవిత్రమైన రోజు కోసం ముమ్మరంగా సన్నాహాలు సాగుతున్నాయి. ఈ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ…