Shahrukh Khan: మరో నెల రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం రానున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్ని కి భారత జట్టును ప్రకటించడానికి మే 1వ తేదీనే తుది గడువు. ఈ నేపథ్యంలోనే టీ20 మ్యాచ్ టీమిండియాను డీసీసీఐ ప్రకటించింది. అయితే భారత జట్టులోకి చోటు ఎవరికి దక్కుతుంది? ఎవరిపై వేట పడుతుందని మొన్నటి వరకు అభిమానులంతా ఎంతగానో ఎదురు చూశారు.
Shahrukh Khan Select him for the World Cup
రెండు నెలల ముందు వరకు ప్రపంచ కప్ జట్టులో శివమ్ దూటె, రింకూ సింగ్ తప్పక చోటు సంపాదించుకుంటారనే భావన అందరిలో కలిగింది. కానీ రిషబ్ అండ్ హార్దిక్ పాండే రీ ఎంట్రీ ఇవ్వడంతో జట్టు తీర్పు ఆలోచనగా మారింది. మ్యాచ్ను ఒంటి చేత్తో మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న విరాట్ కీపర్ పంత్ లేకుండా భారత జట్టును ప్రకటించే సాహసాన్ని సెలెక్టర్లు చేయలేరు. మరోవైపు ఫామ్ లో లేకపోయినా స్టార్ ఆల్ రౌండర్ హృతిక్ ను పరిస్థితి.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి మద్దతుగా సుడిగాలి సుదీర్.. వీడియో..!
దీంతో రింకూ సింగ్ స్థానంపై సందేహాలు మొదలయ్యాయి. రింకూ కు సెలక్టర్లు మొండిచెయి చూపిస్తారని వార్తలు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో కోల్కత్తా నైట్ రైడర్ సహా ఆజమాని షారుక్ ఖాన్ భారత జట్టు ఎంపిక గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్పు రింకూ సిన్ను ఎంపిక చేయాలని సందేశం ఇచ్చారు. మెగాస్టార్ని కి రింకు ను ఎంపిక చేస్తే ఎంతో సంతోషమని షార్క్ తెలియజేశాడు. రింకు గురించి మాట్లాడుతూ..” అలాంటి అద్భుతమైన ప్లేయర్ల దేశం తరఫున ఆడుతున్నారు.
రింకు సింగ్ మరిన్ని సాధించాలని కోరుకుంటున్నాను. అతను టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉండాలి. కొందరు ఆటగాళ్లు దీని కి అర్హులు. రింకు కచ్చితంగా జట్టులో ఉండాలి ” అంటూ చెప్పుకొచ్చాడు షారుక్. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలు చూసే రింకు సిం కి టి20 వరల్డ్ కప్ లో స్థానం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.(Shahrukh Khan)