Revanth Reddy తన పాలనలో రోజూ 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవట్లేదని అన్నారు. SIR ప్రక్రియలో పాల్గొని ఫామ్ నింపిన సీఎం, కొడంగల్లో నమోదు ఆందోళనకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Revanth Reddy SIR Process
కాంగ్రెస్ ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటివరకు 78% నమోదైంది, 22% నమోదు కాలేదు. ఇది తన గెలుపుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన చెందారు.
తనను దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. SIR నమోదు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Source: @TeluguScribe on X





