Nothing Phone : ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. భారత మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. సరికొత్త ఫీచర్స్ ని కూడా జోడిస్తూ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దేశంలో స్మార్ట్ఫోన్ వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. అయితే మొబైల్ తయారీ కంపెనీలు కూడా వాటి అభిరుచులకి తగ్గట్టుగానే కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను తీసుకు వస్తున్నాయి ఇక నథింగ్ ఫోన్ టు ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ కలర్ లో ఈ ఫోన్ని తీసుకొచ్చారు ఇక దీనికి సంబంధించి పూర్తిగా వివరాల్లోకి వెళ్లిపోదాం. అద్భుతమైన ఫీచర్స్ తో ఈ ఫోన్ ని తీసుకొచ్చారు. ఫ్లిప్ కార్ట్ లో విక్రయానికి అందుబాటులో ఉంది.

Nothing Phone 2A features

కేవలం భారత కస్టమర్స్ కోసమే దీనిని రూపొందించారు. మే 2 నుండి దీని విక్రయాలు మొదలు కాబోతున్నాయి. నథింగ్ ఫోన్ టు ఏ ప్రత్యేక ఎడిషన్ 6.7 అంగుళాల ఆమో ఎల్ఈడీ డిస్ప్లే తో వస్తోంది. 120 రిఫ్రెష్ రేట్ 1300 నీడ్స్ గరిష్ట బ్రైట్నెస్ తో వస్తోంది మీడియా టెక్ దాయమెంసిటీ 7000 ప్రో ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 8జీబి బై 128gb ర్యామ్ 128 జీబీ బై 256 జీబీ స్టోరేజ్ తో వస్తోంది.

Also read: Revanth Reddy: మల్కాజిగిరి ప్రజలను ఓటు అడిగే హక్కు నీకు లేదు..!

భారత్లో విడుదలైన నథింగ్ ఫోన్ గురించి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు ఫీచర్స్ ని చూసి ఫీదా అవుతున్నారు మార్కెట్లోకి వచ్చే కొత్త కొత్త ఫోన్లు అదిరిపోయే ఫీచర్లతో వస్తున్నాయి వాటికి ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ వస్తోంది. భారత కస్టమర్ల కోసం ప్రత్యేకించి తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు ఫ్లిప్కార్ట్ లో దీనిని కొనుగోలు చేయొచ్చు. 120 రిఫ్రెష్ రేటు 1300 నీడ్స్ గరిష్ట బ్రైట్నెస్ కూడా ఇచ్చారు ఇలా అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ ని తీసుకువచ్చారు (Nothing Phone).

Join WhatsApp