
Bihar Minister: చక్కెర ధరల పెంపుతో డయాబెటిస్ తగ్గుతుందా?
మన దేశంలో ఎటు చూసినా నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. సామాన్యులు బతకడమే కష్టంగా మారిన ఈ తరుణంలో, లీడర్లు చేసే కామెంట్స్ మరింత మంట పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆహార పదార్థాల రేట్లు పెరిగితే ప్రజలకు మంచిదే జరుగుతుందంటూ కొందరు నేతలు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ అవుతున్నాయి. bihar minister…









