
PM MODI: మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్..తెలంగాణ ఎంపీల పరువు తీసిన ప్రధాని మోడీ ?
PM MODI: తెలంగాణ బిజెపి పార్లమెంటు సభ్యుల పరువు తీశాడు ప్రధాని నరేంద్ర మోడీ. మీకంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. మీరు అసలు యాక్టివ్గానే లేరని తెలంగాణ బిజెపి ఎంపీలపై నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోడీ. PM MODI PM MODI teases Telangana BJP MPs ప్రస్తుతం…






