
cm chandrababu: అమరావతి క్వార్టర్స్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక ముందడుగు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ను పరిశీలించి తాళాలు అందుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిలు ప్రారంభించారు. దీంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది.









