CM Chandrababu

cm-chandrababu-strong-warning-news

cm chandrababu: అమరావతి క్వార్టర్స్‌లో సంచలనం.. ఏం జరిగిందంటే?

అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక ముందడుగు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను పరిశీలించి తాళాలు అందుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిలు ప్రారంభించారు. దీంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది.

ap-economic-growth-strategy-meeting

AP Economic Growth: చంద్రబాబు కీలక సమీక్ష.. సామాన్యులపై ధరల భారం తగ్గించాలని ఆదేశం!

ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

cm-chandrababu-strong-warning-on-rowdies

cm chandrababu: రౌడీలు, గంజాయి ముఠాలకు సీఎం షాకింగ్ వార్నింగ్

ఏపీ సీఎం చంద్రబాబు శాంతిభద్రతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌడీయిజం, గంజాయి, డ్రగ్స్ సంస్కృతిని ఉపేక్షించమని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని, నేరస్థులపై యుద్ధం ప్రకటించారు. పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే ముఠాలకు ఆటకట్టిస్తామని స్పష్టం చేశారు.

LOCAL BODY ELECTIONS

CM CHANDRABABU : త్వర‌లో ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు.. చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌టన

CM CHANDRABABU : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మరోసారి ఎన్నికల నగరా మోగనుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. రాబోయే ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమ‌య్యారు.…

Andhrapradesh

ANDHRAPRADESH : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీల పున‌ర్విభ‌జ‌న‌..!

ANDHRAPRADESH : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీల పున‌ర్విభ‌జ‌న‌..! ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీ వ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది ప్ర‌భుత్వం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ల‌క్ష్యంగా సంస్క‌ర‌ణ‌లు తీసుకురానుంది. ఇప్ప‌టికే నియ‌మించిన క‌మిటీ సిఫార‌సుల ప్ర‌కారం.. ప‌లు గ్రామ‌పంచాయ‌తీల‌కు కేట‌గిరీల‌కు విభ‌జించింది. గ్రామ‌పంచాయ‌తీల‌ను…

kethireddy Venkat Ramireddy

KETHIREDDY VENKATARAMI REDDY : ఎవడిని వదిలేది లేదు.. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడికి నరకమే?

KETHIREDDY VENKATARAMI REDDY : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌, ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మినిస్ట‌ర్ నారా లోకేష్ నుద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఓ ట్యూబ్ ఛానెల్ కి ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు సెన్షేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. ఒక విష‌యంలో చంద్ర‌బాబుతో…

cm revanth reddy

CM REVANTH REDDY : అల్లు శిరీష్ పెళ్లికి హాజ‌రైన సీఎం రేవంత్ రెడ్డి

CM REVANTH REDDY : టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన అల్లు అర‌వింద్ ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. అల్లు అర‌వింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు అర్జున్ సోద‌రుడు అల్లు శిరిష్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడ‌య్యాడు. త‌న ప్రేయ‌సి న‌య‌నిక‌తో శిరిష్ వివాహం మార్చి 06, 2026న క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది. హైద‌రాబాద్…

cm chandrababu-manoj

CM CHANDRABABU-MANCHU MANOJ : సీఎం చంద్ర‌బాబు పై మంచు మ‌నోజ్ ప్ర‌శంస‌లు.. ఎందుకోసం అంటే..?

CM CHANDRABABU-MANCHU MANOJ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సీఎంగా ఎంత‌టి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటారో.. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ నేత‌లంద‌రికంటే కూడా సీఎం చంద్ర‌బాబు సీనియ‌ర్ నేత‌గా ఉండ‌టం విశేషం. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కంటే కూడా చంద్ర‌బాబు సీనియ‌ర్ పొలిటిషియ‌న్. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం…

CM Chandrababu

ANDHRA PRADESH: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. 13 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా బ్యాన్..!

ANDHRA PRADESH: ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న‌ డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలవుతున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. పిల్లల మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. సోషల్ మీడియా వాడకాన్ని 13 ఏళ్లలోపు పిల్లలకు నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం కూడా ఇలాంటి…

Chandrababu

CHANDRABABU NAIDU : ఉప ప్రధాని గా వెళ్లాలని చంద్ర‌బాబు ప్రయత్నాలు ?

CHANDRABABU NAIDU : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఎప్పుడూ ఏవిధంగా ఉంటాయో ఎవ్వ‌రూ ఊహించ‌డం చాలా క‌ష్టం అనే చెప్పాలి. అక్క‌డి ప్ర‌జ‌లు ఎప్పుడూ ఎవ్వ‌రినీ అధికారంలో కూర్చుబెడ‌తారో తెలియ‌దు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆ త‌రువాత 2014లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. 2024…