
AMBATI RAMBABU :ఆ వైసీపీ నేతతో కాపులు టచ్ లోకి
AMBATI RAMBABU : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం చాలా కష్టం అనే చెప్పవచ్చు. ఏపీ ప్రజలు కూడా చాలా తెలివిగల వారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సమయంలో టీడీపీ కి అధికారం కట్టబెట్టారు. 2019లో వైసీపీకి అధికారం ఇచ్చారు. 2024లో మళ్లీ ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఎప్పుడూ…






