telangana

Revanth Reddy

Revanth Reddy: ద‌సరా రోజు… రేవంత్ రెడ్డి మీద తిరగబడ్డ కొడంగల్ ప్రజలు ?

Revanth Reddy: రేవంత్ రెడ్డి మీద కొడంగల్ ప్రజలు తిర‌గ‌బ‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోసం గంటల తరబడి ట్రాఫిక్ ఆపేశారు పోలీసులు. ఆగ్రహంతో రోడ్డుపై ఆందోళనను దిగిన ప్రజలు…రేవంత్ రెడ్డి మీద సీరియ‌స్ అయ్యారు. వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల అనంతరం, పరిగి మీదుగా కొడంగల్ వెళ్లారు రేవంత్…

Etala Rajender

Eatala Rajendar: తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండి?

Eatala Rajendar: లోకల్ బాడీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ నేత, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి అని…. ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు అని బాంబు పేల్చారు. తొందరపడి దసరాకు దావతులు ఇవ్వకండి అని కూడా.. సూచనలు చేశారు ఈటెల రాజేందర్. Eatala…

taken from canva Telangana Congress

Telangana Congress: మోడీ చచ్చిపోతే రాముడు పోతాడా?..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచ‌ల‌నం ?

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు అటు మంత్రులు తమ తమ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని జనాలలో కలిసిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజామాబాద్ రూరల్…

Another Telangana woman harassed in the wake of the Miss World pageant

Telangana: మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో మరో మహిళకు వేధింపులు?

Telangana: తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌తి విష‌యంలోనూ చాలా విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. ప‌థ‌కాలు స‌రిగా అమ‌లు చేయ‌కుండా… మిస్ వరల్డ్ పోటీలు పెట్టి.. పెద్ద వివాదానికి తెర‌లేపింది తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్‌. ఈ త‌రుణంలోనే… ఇప్ప‌టికే మిస్ ఇండియా పోటీలకు వ‌చ్చిన ఓ విదేశీ కంటెస్టెంట్ కు లైం*గిక వేధించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే..…

Jubilee Hills By Election 2025

Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక… గాంధీభవన్ ను ముట్టడించిన నేతలు?

Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మున్నూరు కాపు నేతకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్నూరు కాపు నేతలు తాజాగా గాంధీభవన్ ను ముట్టడించారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు తెలంగాణ మంత్రి వర్గంలో కూడా…

Group-I

Group-I: గ్రూప్ 1 ఉద్యోగం కోసం 3 కోట్లు అడిగిన కాంగ్రెస్ మంత్రి ?

Group-I: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రూప్ వన్ ఉద్యోగాల చుట్టూ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత హైకోర్టు బ్రేక్.. వేసింది. గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ సరిగా జరగలేదని… కొన్ని అవకతవకలు జరిగాయని… గులాబీ పార్టీతో పాటు నిరుద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు…