
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉన్న నేపథ్యంలో… కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే… యూరియా కోసం రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి… ఈ రెండు కోట్ల రూపాయలను యూరియా కోసం అందించారు. తన నియోజకవర్గం లోని లక్ష మంది రైతులకు… ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున యూరియాను అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Also Read: Komatireddy Raj Gopal Reddy: నేపాల్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూల్చే ప్రమాదం ?
MLA Bathula Lakshma Reddy presented a cheque of Rs. 2 crore to CM Revanth Reddy
ఇందులో భాగంగానే రెండు కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఇటీవల తన కుమారుడి వివాహం జరిగిందని… ఆ పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ రద్దు చేసుకొని…. ఆ డబ్బులు రైతుల కోసం ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు లక్ష్మారెడ్డి.
Also Read: Nela Usiri: నేల ఉసిరి మొక్క గురించి మీకు తెలుసా..? ఇది తింటే 100…
ఇది ఇలా ఉండగా రెండు రోజుల కిందట ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి… గన్మెన్… ఏకంగా లోడ్ యూరియా బస్తాలు… తరలించుకు వెళ్లారట. అయితే ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత…. రెండు కోట్ల రూపాయలను అందించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.
Also Read: Koushik Reddy: కొంపముంచిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అమ్ముడుపోయిన ఎనిమిది మంది ఎంపీలు?




















