
Pakistan: పాక్ ఆర్మీ అరాచకం.. 10 మంది దుర్మరణం
Pakistan: పాకిస్థాన్ దేశంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. తాజాగా పాక్ ఆర్మీ అరాచకం సృష్టించింది… 10 మంది దుర్మరణం చెందారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో నిరసన చేస్తున్న ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తొలుత 8 మంది చనిపోగా.. మంగళవారం మరో ఇద్దరు మృత్యువాత పడినట్లు చెబుతున్నారు. Pakistan Also Read: Wine:…









