Politics

pakisthan

Pakistan: పాక్ ఆర్మీ అరాచకం.. 10 మంది దుర్మరణం

Pakistan: పాకిస్థాన్ దేశంలో అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఉన్నాయి. తాజాగా పాక్ ఆర్మీ అరాచకం సృష్టించింది… 10 మంది దుర్మరణం చెందారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో నిరసన చేస్తున్న ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో తొలుత 8 మంది చనిపోగా.. మంగళవారం మరో ఇద్దరు మృత్యువాత ప‌డిన‌ట్లు చెబుతున్నారు. Pakistan Also Read: Wine:…

Police case on Dimple Hayathi

Dimple Hayathi: డింపుల్ హయాతి కొత్త కేసు… కాసేపట్లో అరెస్ట్ ?

Dimple Hayathi: టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. రవితేజ సినిమాలో నటించిన స్టార్ హీరోయిన్ డింపుల్ హయాతి కొత్త కేసులో ఇరుక్కున్నారు. ఇప్పటికే… తెలంగాణ ఐఏఎస్ కు సంబంధించిన ఓ కేసులో ఇరుక్కున్న డింపుల్ హాయతి తాజాగా ఓ పనిమనిషి.. ఫిర్యాదు చేయడంతో చిక్కుల్లో పడ్డారు. హీరోయిన్ డింపుల్ హయాతి పై తాజాగా…

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy: యాదన్నా కాంగ్రెస్‌లోకి ఎందుకు వచ్చినావే..? కాంగ్రెస్ ఇజ్జత్ తీసిన కోమటి రెడ్డి ?

Komatireddy Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీకి అవమానాలు జరుగుతున్నాయి. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుపరచడంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైందని జనాలే చెబుతున్నారు. కొన్ని పథకాలు అమలు చేసిన కూడా… గ్రౌండ్ స్థాయిలో అందరికీ అందలేదని కూడా వాదన వినిపిస్తున్నారు జనాలు.…

hyderabad cv anand warns iBomma

iBomma: అల‌ర్ట్‌… iBomma వాడే వారికి షాక్ ?

iBomma: ఐ బొమ్మ చూసే వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఊహించని షాకించారు. ఐ బొమ్మ వినియోగదారులు… ఇకపై దాన్ని వాడకూడదని తాజాగా హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే ఐ బొమ్మ హెడ్ ను కూడా పట్టుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఐ బొమ్మ పై తాజాగా సివి ఆనంద్ మాట్లాడుతూ……

Etala Rajender

Eatala Rajendar: తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండి?

Eatala Rajendar: లోకల్ బాడీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ నేత, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి అని…. ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు అని బాంబు పేల్చారు. తొందరపడి దసరాకు దావతులు ఇవ్వకండి అని కూడా.. సూచనలు చేశారు ఈటెల రాజేందర్. Eatala…

taken from canva Telangana Congress

Telangana Congress: మోడీ చచ్చిపోతే రాముడు పోతాడా?..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచ‌ల‌నం ?

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు అటు మంత్రులు తమ తమ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని జనాలలో కలిసిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజామాబాద్ రూరల్…

Vijay

Vijay: విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపులు

Vijay: తమిళ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కి మ‌రో ఊహించ‌ని షాక్ త‌గిలింది. తమిళ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. చెన్నై – నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు ఈ–మెయిల్ చేశారు గుర్తుతెలియని…

Telangana local body poll

Telangana local body poll: స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల… తేదీలు ఇవే

Telangana local body poll: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తాజాగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను… తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు విడుదల్లో ఎంపీటీసీ అలాగే జడ్పిటిసి ఎన్నికల నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. అలాగే పంచాయతీ ఎన్నికలను మూడు…

Jana Sena MLA Lokam Madhavi's husband warning to journalists

Janasena MLA: జర్నలిస్టులకు వార్నింగ్…వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా !

Janasena MLA: ఏపీలో కూట‌మి స‌ర్కార్ కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అధికారం ఉంది కాదా అని… జ‌ర్న‌లిస్టుల‌ను కూడా బెదిరిస్తున్నారు. తాజాగా జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి భర్త రెచ్చిపోయాడు. భయపడేదే లేదు.. వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా అంటూ వివాదానికి తెర‌లేపాడు జనసేన ఎమ్మెల్యే లోకం…

Balayya

Balayya: జగన్ పెట్టిన భిక్షతో బాలయ్య బతుకుతున్నాడా ?

Balayya: నందమూరి బాలయ్య ఇటీవల అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో ఓ హత్య కేసులో నందమూరి బాలయ్యకు.. శిక్ష పడకుండా జగన్మోహన్ రెడ్డి కుటుంబం సహాయం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు వైసిపి కార్యకర్తలు. 2004 సమయంలో… వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.…