Politics

Kim Jong-Un North Korea executes people for sharing foreign films and TV

Kim Jong-Un: కిమ్ ఎంతకు తెగించాడురా…. సినిమా షేర్ చేసినందుకు అందర్నీ చంపేశాడు… మొత్తం 300 మంది ?

Kim Jong-Un: నార్త్ కొరియా పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ దేశ అధ్యక్షుడు కిమ్. ప్రపంచంలోనే అత్యంత కిరాతకుడిగా కిమ్ పేరుగాంచారు. ఏది చేసినా కిమ్… సరికొత్తగా చేస్తాడు. కరోనా సమయంలో ఒక్కరికి కరోనా వచ్చినా…. వాళ్లను చంపేసి పాతి పెట్టాలని…. సంచలన ఆదేశాలు కూడా ఇచ్చాడు. Kim Jong-Un Also Read: Jubilee…

Jubilee Hills By Elections

Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై కేకే స‌ర్వే… ఆ పార్టీదే గ్రాండ్ విక్ట‌రీ ?

Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ నెల చివరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అవుతుందని చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పటినుంచి అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ప్రచారం మొదలుపెట్టాయి. Jubilee Hills By Elections Also Read: Green Chilli Effects: పచ్చిమిర్చి…

Another Telangana woman harassed in the wake of the Miss World pageant

Telangana: మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో మరో మహిళకు వేధింపులు?

Telangana: తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌తి విష‌యంలోనూ చాలా విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. ప‌థ‌కాలు స‌రిగా అమ‌లు చేయ‌కుండా… మిస్ వరల్డ్ పోటీలు పెట్టి.. పెద్ద వివాదానికి తెర‌లేపింది తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్‌. ఈ త‌రుణంలోనే… ఇప్ప‌టికే మిస్ ఇండియా పోటీలకు వ‌చ్చిన ఓ విదేశీ కంటెస్టెంట్ కు లైం*గిక వేధించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే..…

Harish Rao slams Congress govt for lapses in Group-1

Harish Rao: గ్రూప్-1 లో ఉద్యోగానికి మంత్రులే లంచం తీసుకున్నారు ?

Harish Rao: గ్రూప్-1 లో ఉద్యోగానికి మంత్రులు, అధికారులు లక్షల రూపాయలు నిరుద్యోగుల వద్ద లంచం అడిగారని చెబుతున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని… తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్‌కి వెళ్లాలని ప్రభుత్వం భావించడం సిగ్గుచేటు అంటూ ఆగ్ర‌హించారు మాజీ మంత్రి…

Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha: గులాబీ పార్టీలోకి కల్వకుంట్ల కవిత రీ-ఎంట్రీ?

Kalvakuntla Kavitha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో మళ్లీ గులాబీ పార్టీలోకి కల్వకుంట్ల కవిత చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోబమ్మ… విజ్ఞప్తి మేరకు కల్వకుంట్ల కవిత… ఒక మెట్టు దిగి వచ్చినట్లు చెబుతున్నారు. తండ్రితోనే ఉండాలని శోభమ్మ నచ్చ…

RBI

RBI: ఈఏంఐలు కట్టకుంటే ఫోన్‌ లాక్ ?

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ EMI కట్టకపోతే….. ఫోన్ లాక్ చేసేందుకు ఫైనాన్స్ కంపెనీలకు అనుమతి ఇచ్చే యువతలో రిజర్వు బ్యాంకు ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. భారతదేశంలో చాలామంది ఫోన్లు లోన్ తీసుకొని… కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది…EMI మాత్రం కట్టకుండా ఎగగోడుతున్నారని…

Jubilee Hills By Election 2025

Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక… గాంధీభవన్ ను ముట్టడించిన నేతలు?

Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మున్నూరు కాపు నేతకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్నూరు కాపు నేతలు తాజాగా గాంధీభవన్ ను ముట్టడించారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు తెలంగాణ మంత్రి వర్గంలో కూడా…

Jagan's son-in-law, who became a tycoon, enters the fray as YS's successor

Jagan: జగన్ కు గండం మారిన అల్లుడు.. వైయస్ వారసుడిగా రంగంలోకి ?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున చిక్కులు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి కంటే ఎక్కువగా ఇంట్లోనే గొడవలు తెరపైకి వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం వైయస్ షర్మిల అన్న సంగతి తెలిసిందే. పదేపదే వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ షర్మిలమ్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలాగే వైసిపి…

Ponguleti srinivas reddy met jagan over KCR

KCR: జగన్ తో పొంగులేటి సమావేశం… కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం పక్కనా?

KCR: తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్… ప్రతిపక్షంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉండగా… చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రిలుగా కొనసాగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వారిద్దరిని దించి వేసేందుకు……

Group-I

Group-I: గ్రూప్ 1 ఉద్యోగం కోసం 3 కోట్లు అడిగిన కాంగ్రెస్ మంత్రి ?

Group-I: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రూప్ వన్ ఉద్యోగాల చుట్టూ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత హైకోర్టు బ్రేక్.. వేసింది. గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ సరిగా జరగలేదని… కొన్ని అవకతవకలు జరిగాయని… గులాబీ పార్టీతో పాటు నిరుద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు…