congress

Congress

Congress: 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది?

Congress: మూడు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలుతుందని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు నానా కష్టాలు పడుతోంది. ఆదాయ మార్గాలు అన్వేషించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శలు…

Congress Minister Jupally vs CM Revanth

Congress: రూ.500 కోట్ల భారీ స్కాం..మంత్రి జూపల్లి వ‌ర్సెస్ సీఎం రేవంత్ ?

Congress: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కార్ లో పెను ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రోజుకో గొడ‌వ తెర‌పైకి వ‌స్తోంది. మంత్రుల మ‌ధ్య గొడ‌వ‌లు, ఎమ్మెల్యేలు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు, ఆరు గ్యారెంటీల‌పై ప్ర‌జ‌లు నిల‌దీయ‌డం లాంటి సంఘ‌ట‌న‌లు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తీసుకువ‌స్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో కాంగ్రెస్ స‌ర్కార్ లో మ‌రో వివాదం చోటు చేసుకుంది.…

Mallikarjun Kharge

Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం ?

Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం అంటూ బాంబు పేల్చారట‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే మొత్తం సర్వనాశనం చేసిండని…తనను కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో బాధను పంచుకున్నారట‌ ఖర్గే. సీనియర్ జర్నలిస్ట్, సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు సంచలన విషయాలు బయటపెట్టారు. రేవంత్ రెడ్డి గ్యారెంటీల…

Telangana Congress

Telangana Congress: కాంగ్రెస్ మ‌రో పంచాయితీ…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Vs జూపల్లి కృష్ణారావు ?

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రోజుకో వివాదం తలెత్తుతోంది. మొన్నటి వరకు పొన్నం ప్రభాకర్ వర్సెస్ ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి లక్ష్మణ్ మధ్య దున్నపోతు గొడవ జరిగింది. ఇక ఈ మధ్యకాలంలో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఈ గొడవలో…

Jubilee Hills by Poll Candidates

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ లో గెలుపు ఎవరిది… గ్రౌండ్ రిపోర్ట్ ఇదే.. షాక్ లో రేవంత్?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. మాగంటి గోపీనాథ్ మృతి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. నవంబర్ 14వ తేదీన రిజల్ట్ ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు పార్టీలు తమ…

Congress

Congress: కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం?

Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్, పార్టీ నేతల గొడవలతో హై కమాండ్ తల పట్టుకుంటుంది. ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ మధ్య వాడు కొనసాగిన సంగతి తెలిసిందే. దళిత మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ ని దున్నపోతు…

Revanth Reddy

Revanth Reddy: ద‌సరా రోజు… రేవంత్ రెడ్డి మీద తిరగబడ్డ కొడంగల్ ప్రజలు ?

Revanth Reddy: రేవంత్ రెడ్డి మీద కొడంగల్ ప్రజలు తిర‌గ‌బ‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోసం గంటల తరబడి ట్రాఫిక్ ఆపేశారు పోలీసులు. ఆగ్రహంతో రోడ్డుపై ఆందోళనను దిగిన ప్రజలు…రేవంత్ రెడ్డి మీద సీరియ‌స్ అయ్యారు. వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల అనంతరం, పరిగి మీదుగా కొడంగల్ వెళ్లారు రేవంత్…

taken from canva Telangana Congress

Telangana Congress: మోడీ చచ్చిపోతే రాముడు పోతాడా?..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచ‌ల‌నం ?

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు అటు మంత్రులు తమ తమ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని జనాలలో కలిసిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజామాబాద్ రూరల్…

Kadiyam Srihari to take political sannyas

Kadiyam Srihari: రాజకీయ సన్యాసం తీసుకోనున్న కడియం శ్రీహరి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటన ?

Kadiyam Srihari: కడియం శ్రీహరి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి.. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ మారిన కడియం శ్రీహరి పై గులాబీ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. ఏ క్షణమైనా కడియం శ్రీహరి పై…

koushik reddy

Koushik Reddy: కొంపముంచిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అమ్ముడుపోయిన ఎనిమిది మంది ఎంపీలు?

Koushik Reddy: ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేశంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించారు. అటు కాంగ్రెస్ కూటమి నిలబెట్టిన అభ్యర్థి దారుణంగా ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికపై తాజాగా గులాబీ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అమ్ముడుపోయి బిజెపి…