
Chandrababu Naidu: ప్రభుత్వంపై చంద్రబాబు గ్రిప్ తగ్గిందా? ఏం జరుగుతోంది?
చంద్రబాబు ఈసారి పాలనపై పూర్తి పట్టులేకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విజయవాడ సాయికృష్ణ ఘటనను ప్రభుత్వం సరిగా డీల్ చేయలేకపోయిందని, కాపు, కమ్మ, బీసీ, మాదిగ ఓటు బ్యాంకును బలపరచకపోతే కూటమికి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.









