
KTR : పార్టీ ఫిరాయింపుల్లో రాహుల్ గాంధీ ప్రథమ ముద్దాయి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే లపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ల పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు అత్యంత అప్రజాస్వామికం, దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ పిటిషన్లను డిస్మిస్ చేశారని తెలిపారు. అసెంబ్లీ…









