
Kavitha: కవిత-ప్రశాంత్ కిషోర్ మధ్య 500 కోట్ల డీలింగ్ ?
Kavitha: తెలంగాణ రాష్ట్రంలో దేవనపల్లి కవిత హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. త్వరలో పార్టీ పెట్టి దూసుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట కవిత. అయితే దీనికోసం భారీ స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఏకంగా ప్రశాంత్ కిషోర్ తో డీలింగ్ కుదుర్చుకున్నారట దేవనపల్లి కవిత. తన పార్టీకి కావాల్సిన సలహాలు అలాగే సూచనలు ఇచ్చేందుకుగాను ప్రశాంత్ కిషోర్…









