
KCR: ఆంధ్రజ్యోతి ఛానల్ పై KCR సంచలన నిర్ణయం
KCR : ఆంధ్రజ్యోతి ఛానల్ కు ఊహించని షాక్ ఇచ్చింది గులాబీ పార్టీ. ఇకపై అన్ని రకాల గులాబీ పార్టీ సమావేశాలకు ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులకు అనుమతి లేదని అధికారిక ప్రకటన చేసింది. కెసిఆర్ ఆదేశాల మేరకు ఏబీఎన్ టీవీ ఛానల్ చర్చల్లో గులాబీ పార్టీ నాయకులు ఎవరు కూడా పాల్గొన రాదని స్పష్టంగా పేర్కొంది.…









