telangana

Inter exams

INTER EXAMS 2026 : సంస్కృతం బదులు హిందీ ప్రశ్నపత్రం.. టెన్ష‌న్ లో విద్యార్థులు, త‌ల్లిదండ్రులు..!

INTER EXAMS 2026 : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్ర‌వ‌రి 25 న ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు మొద‌లైన విష‌యం తెలిసిందే. అయితే తొలిరోజు ప‌రీక్ష కేంద్రాల్లో అక్క‌డ‌క్క‌డ ప‌లు స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. మొద‌టి రోజు రెండో భాష పేప‌ర్ 1 కి సంబంధించి తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అర‌బిక్ పేప‌ర్ల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.…

CM REVANTH REDDY

CM REVANTH REDDY : నిన్న స్టూడెంట్.. రేపు స్పీక‌ర్.. దేశంలో ఒకే ఒక్క‌డు..!

CM REVANTH REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తన‌ మాట‌ల‌కు ఎంత‌టి వారైన మంత్ర ముగ్దులు కావాల్సిందే. మాట‌ల‌తో ఆక‌ట్టుకోవ‌డంలో దిట్ట‌. ఇటీవ‌లే సీఎం రేవంత్ రెడ్డి ఓ ఘ‌న‌త‌ను సాధించారు. ఎంతో ఉత్సాహంతో స్టూడెంట్ గా మారిపోయారు. రేవంత్ రెడ్డి స్టూడెంట్ గా ఎప్పుడూ…

CM REVANTH REDDY

CM REVANTH REDDY : కృష్ణా, గోదావ‌రి జ‌లాల పంపిణీ.. సీఎం రేవంత్ రెడ్డి సెన్షేష‌న‌ల్ ట్వీట్..!

CM REVANTH REDDY : తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ద‌శాబ్దాలుగా నెల‌కొన్న కృష్ణా, గోదావ‌రి జ‌లాల పంపిణీ అంశాలు ఇంకా ప‌రిష్కారం కాలేదు. ఈ విష‌యం ఇరు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు నేత‌లు ప‌లు సంద‌ర్భాల్లో ఒక‌రిపై మ‌రొక‌రూ విమ‌ర్శించుకున్న విష‌యం విధిత‌మే. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్…

JCB

CM REVANTH REDDY : పేదల ఇళ్ల పై కాంగ్రెస్ జేసీబీ

CM REVANTH REDDY : ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్ స‌మీపంలోని వెలుగుమ‌ట్ట వినోబా న‌గ‌ర్ లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 60 ఎక‌రాల భూదాన్ భూముల్లో నివ‌సిస్తున్న సుమారు 600 కుటుంబాల‌ను ఖాళీ చేయించేందుకు ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. నాలుగు జిల్లాల నుంచి వేలాది మంది పోలీసులు మోహ‌రించారు. అధికారులు జేసీబీల స‌హాయంతో గుడిసెల…

Donation Land

DONATION LAND : భూదాన భూముల్లో హై టెన్ష‌న్.. ఇళ్ల‌ను తొల‌గించొద్దంటూ..!

DONATION LAND : ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతం వెలుగుమట్లలోని 62 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 2000 మందిని కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేయిస్తుంది. 2014 లో 62 ఎక‌రాల భూదాన భూమిలో దాదాపు 18 ఎక‌రాల్లో 600 కుటుంబాలు రెండువేల జ‌నాభా ఇళ్లు లేని నిరుపేద‌లు…

Foot Ball

FOOT BALL : ఫుట్‌బాల్ గ్రౌండ్ టెండర్లలో గోల్‌మాల్

FOOT BALL : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ పిచ్చి మొద‌లైంద‌ని ప‌లువురు నేత‌లు పేర్కొంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఫుట్ బాల్ గ్రౌండ్ టెండ‌ర్ల‌లో గోల్ మాల్ జ‌రుగుతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు లంచం తీసుకొని అర్హ‌త లేని సంస్థ‌ల‌కు మైదానాల అభివృద్ధి ప‌నులు ఇంజినీర్లు అప్ప‌గించారు.…

ktr

KTR : చిక్కుల్లో KTR.. వాటిని అంగీక‌రించే ప్ర‌సక్తే లేదు..?

KTR : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిక్కుల్లో చిక్కుకున్నారంటే ఔన‌నే స‌మాధానం చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే కొంత మంది కేటీఆర్ సేవా స‌మితి, కేటీఆర్ సేన వంటి పేర్ల‌తో కొన్ని కార్య‌క‌లాపాలు చేప‌డుతున్నారు. తాజాగా ఈ విష‌యం పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. KTR in trouble..’Collections in the name of…

CM REVANTH REDDY

CM REVANTH REDDY : హైదరాబాద్‌ మెట్రోను L & T నుంచి పూర్తిగా స్వాధీనం రేవంత్ నిర్ణయం ?

CM REVANTH REDDY : తెలంగాణ కేబినెట్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. వాటిలో ముఖ్యంగా ఇప్ప‌టివ‌ర‌కు ఎల్అండ్ టీ కంపెనీ నిర్వ‌హిస్తున్న హైద‌రాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్ మెట్రో స్వాధీనం పై తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. హైద‌రాబాద్ మెట్రోను ఎలా…

CM REVANTH REDDY

CM REVANTH REDDY : రేవంత్ రెడ్డి సంచ‌ల‌నం.. కాంగ్రెస్‌ ఆఫీసులకు జిల్లాల్లో భూకేటాయింపులు..?

CM REVANTH REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆఫీసుల కోసం భూ కేటాయింపున‌కు ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్య భ‌ద్ర‌త తో పాటు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర అభివృద్ధి,…

CM Revanth Reddy

KERALA ELECTIONS: కేర‌ళ ఎన్నిక‌ల‌కు తెలంగాణ సొమ్ము.. అధిష్టానంతో భేటీ..!

KERALA ELECTIONS: కేర‌ళ ఎన్నిక‌ల‌కు తెలంగాణ నుంచి రూ.10000 కోట్లు ఇవ్వాల్సిందేన‌ని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇందుకు సంబంధించి నిధులు స‌మ‌కూర్చాల‌ని ఢిల్లీ భేటీలో రేవంత్ రెడ్డి, మంత్రుల‌కు రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. కేర‌ళ ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం ఒక్కొక్క మంత్రి రూ.50 కోట్ల పైనే సేక‌రించాల‌ని టార్గెట్ విధించిన‌ట్టు…