congress

kavitha owaisi

Kavitha: ఒవైసీ బ్రదర్స్ పై కల్వకుంట్ల కవిత వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు ?

Kavitha: ఒవైసీ బ్రదర్స్ కి కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. అధికారం ఎక్కడ ఉంటే ఒవైసీ సోదరులు అక్కడ ఉంటారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తో ఉన్నారన్నారు. రేవంత్ అధికారంలోకి రాగానే ఆయనకు మద్దతు ఇస్తున్నారని వెల్ల‌డించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. Kavitha Kalvakuntla Kavitha’s controversial…

Revanth Reddy

Revanth Reddy: జిల్లాల రద్దుపై రేవంత్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Revanth Reddy: జిల్లాల రద్దుపై రేవంత్ యూటర్న్ తీసుకున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వెనక్కి తగ్గారు రేవంత్ రెడ్డి. ఉన్న జిల్లాలను తొలగించడం లేదా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన లేదని ప్రకటన చేశారు. Revanth Reddy Revanth Reddy makes another shocking announcement on the abolition…

Congress

Congress: జీవన్ రెడ్డిపై వేటు..రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం ?

Congress: జగిత్యాల జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జగిత్యాల జీవన్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నార‌ట‌. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ మనుషులకి బీ ఫారం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. Congress Jeevan Reddy dismissal Revanth…

Telangana

Telangana: తెలంగాణ పెన్ష‌న్ దారుల‌కు శుభ‌వార్త‌..రూ.4000 పెన్ష‌న్ పై ప్ర‌క‌ట‌న‌ ?

Telangana: తెలంగాణ పెన్ష‌న్ దారుల‌కు శుభ‌వార్త‌..రూ.4000 పెన్ష‌న్ పై ప్ర‌క‌ట‌న వెలువడింది. మార్చి 31 తర్వాత రూ.4,000 పెన్షన్, మహిళలకు రూ.2,500 ఇస్తాము అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. అయితే, దీనిపై గులాబీ పార్టీ ట్రోలింగ్ చేస్తోంది. Telangana Good news for Telangana pensioners Announcement on…

Revanth Reddy

Jeevan Reddy: క‌రీంన‌గ‌ర్ కు రేవంత్ రెడ్డి.. జీవ‌న్ రెడ్డి ఘోర అవ‌మానం ?

Jeevan Reddy: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న తరుణంలో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఘోర…

Congress workers in tears at Jeevan Reddy's house

Congress : జీవన్ రెడ్డి వద్ద కంటతడి పెట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

Congress : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల హడావిడి ప్రారంభం అయిన సంద‌ర్బంగా టికెట్ల విష‌యంలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ త‌రునంలోనే జగిత్యాల‌లో జీవ‌న్ రెడ్డి వ‌ర్సెస్ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజ‌య్ మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకుంది. Congress Congress workers in tears at…

Congress

Congress: బొగ్గు స్కాం ర‌చ్చ‌…రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు, భ‌ట్టిపై వేటు ప‌క్కా ?

Congress: బొగ్గు స్కాం వార్త‌ల నేప‌థ్యంలో ఢిల్లీకి రండి అంటూ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై క‌మాండ్ పిలుపునిచ్చింద‌ట‌. తెలంగాణలో జరుగుతున్న బొగ్గు స్కాం, HILTP స్కాం వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులకు ఢిల్లీకి రమ్మని హైకమాండ్ ఆదేశాలు పంపింద‌ని అంటున్నారు. Congress Congress Revanth Reddy gets a call from…

Congress

Congress: విదేశాల్లో సీఎం రేవంత్‌.. నలుగురు కాంగ్రెస్ మంత్రుల ర‌హ‌స్య‌ భేటీ?

Congress: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట దావత్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి అమెరికాకు కూడా వెళ్లినట్లు చెబుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న తరుణంలో…

Telangana

Telangana: టీ హబ్ లో గవర్నమెంట్ ఆఫీసులు?

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీ హబ్ లో గవర్నమెంట్ ఆఫీసులు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వచ్చిందట. కమర్షియల్ టాక్స్ ఆఫీస్ అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీసులను టీవీ హబ్ లోకి తరలించేందుకు సిద్ధమైందట. ఒకప్పుడు స్టార్టప్ కంపెనీలకు కేంద్రంగా ఉండేది…

Uttam Kumar Reddy Secret discussions with 12 MLAs

Uttam Kumar Reddy: 12 ఎమ్మెల్యేల‌తో ర‌హ‌స్య చ‌ర్చ‌లు…ఉత్తమ్ కుమార్ రెడ్డి పోస్ట్ వైర‌ల్ ?

Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్టు నేపథ్యంలో మంత్రుల మధ్య గొడవలు చోటు చేసుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఎన్ టివి అలాగే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్స్ లో కూడా ఈ సింగరేణి కాంట్రాక్టర్లపై ప్రత్యేక కథనాలు వెలుపడ్డాయి.…